హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య.. | man commits suicide | Sakshi
Sakshi News home page

హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య..

May 5 2015 4:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ సమస్యలతో ఒక వ్యక్తి హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా): కుటుంబ సమస్యలతో ఒక వ్యక్తి హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బి.ఆనందరావు అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారం హిమాయత్‌సాగర్‌లో శవమై తేలాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement