'గాంధీ జయంతి' కి రండి | kcr invites narasimhan for gnadhi annversary celebrations | Sakshi
Sakshi News home page

'గాంధీ జయంతి' కి రండి

Oct 2 2015 3:38 AM | Updated on Aug 15 2018 9:30 PM

'గాంధీ జయంతి' కి రండి - Sakshi

'గాంధీ జయంతి' కి రండి

రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న గాంధీ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానిం చారు.

 గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న గాంధీ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్  నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానిం చారు. గురువారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు గవర్నర్‌తో భేటీ అయ్యారు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, రైతు ఆత్మహత్యలపై సభలో చర్చ, తీసుకున్న నిర్ణయాల గురించి గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement