మైహోం రామేశ్వరరావు ఇంటిపై ఐటీ దాడులు

IT raids on My Home Group in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త, మైహోం గ్రూప్స్‌ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని రామేశ్వరరావు ఇల్లు, హైటెక్‌ సిటీలోని ఆయన కార్యాలయంలో ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులో ఓ సంస్థకు, మైహోం గ్రూప్స్‌నకు మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విషయంలో స్పష్టత కోసం ఈ దాడులు జరిగినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top