ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కత్తెరసాల గ్రామంలోని మల్లికార్జున స్వామిని మంగళవారం తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లెల ఓదేలు దర్శించుకున్నారు.
చెన్నూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కత్తెరసాల గ్రామంలోని మల్లికార్జున స్వామిని మంగళవారం తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లెల ఓదేలు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన శివ పార్వతుల కళ్యాణాన్ని ఆయన తిలకించారు.