బీజేపీలో చేరిన మాజీ  గవర్నర్‌ విద్యాసాగర్‌రావు | Former Governor Vidyasagar Rao Joins In BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన మాజీ  గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

Sep 17 2019 2:38 AM | Updated on Sep 17 2019 3:41 AM

Former Governor Vidyasagar Rao Joins In BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభ సమయంలో గవర్నర్‌గా సరైన రీతిలో వ్యవహరించడం తెలుగు వారికి గర్వకారణమని లక్ష్మణ్‌ అన్నారు. కాగా, తాను మళ్లీ పార్టీలో చేరడం మరపురాని సంఘటన అని విద్యాసాగర్‌రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement