కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి

bura narsaiah demand National status on kaleshwaram project - Sakshi

కేంద్రానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని ఎన్ని శక్తులు ప్రయత్నించినా.. వాటిని అధిగమించి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top