పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు | MLA seenivel granddaughter police Protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు

Jun 29 2016 8:56 AM | Updated on Aug 21 2018 6:21 PM

పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు

దిండుగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మదురై జిల్లా తిరుపరకుండ్రం ఎమ్మెల్యే మనవరాలు

మదురై: దిండుగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మదురై జిల్లా తిరుపరకుండ్రం ఎమ్మెల్యే మనవరాలు పోలీసులను ఆశ్రయించింది. అన్నాడీఎంకేలో గెలుపొంది మృతిచెందిన ఎమ్మెల్యే శీనివేలు మనవరాలు కీర్తన. ఆమె భర్త సెంథిల్‌కుమార్. ఈ ఇరువురూ తమను పరువు హత్య చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, తమను రక్షించాలని కోరుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వీరికి భద్రత కల్పిస్తామని పోలీసు సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement