తిరుపతిలో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది.
వైభవంగా శ్రీకోదండరామస్వామి రథోత్సం
Apr 1 2017 10:41 AM | Updated on Sep 5 2017 7:41 AM
తిరుపతి: తిరుపతిలో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కోలాటాలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ రథోత్సవం కన్నులపండువగా జరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement