తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ షురూ | Telangana Premier League Started | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ షురూ

Mar 24 2018 10:23 AM | Updated on Sep 4 2018 5:07 PM

Telangana Premier League Started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను ప్రారంభించారు. ఖైరతాబాద్‌ తెరాస ఇన్‌చార్జ్‌ మన్నెం గోవర్దన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్‌ 1 వరకు ఎల్బీస్టేడియంలో జరిగే ఈ లీగ్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి.  

లీగ్‌లో పాల్గొనే జట్లు: నల్లగొండ నవాబ్స్, రంగారెడ్డి రాయల్స్, డెక్కన్‌ థండర్స్, ఖమ్మం కమాండర్స్, హైదరాబాద్‌ కింగ్స్, మహబూబ్‌నగర్‌ స్టార్స్, వరంగల్‌ రైడర్స్, సికింద్రాబాద్‌ సూపర్‌ కింగ్స్, మెదక్‌ లయన్స్, సైబరాబాద్‌ చాంప్స్, నిజామాబాద్‌ నిజామ్స్, కరీంనగర్‌ లెజెండ్స్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement