మిర్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట జరుగుతుండగా వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి 8.3 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది.
రాబిన్ ఊతప్ప 5, రహానే 3 పరుగులు చేసి అవుటయ్యారు. అంబటి రాయుడు ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరాడు. పూజారా(3), తివారి(0) క్రీజ్ లో ఉన్నారు. మోర్తజా, ఆల-అమిన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో గెల్చుకుంది. రెండో వన్డేకూ వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.
13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్
Published Thu, Jun 19 2014 1:37 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement