ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి 10 ఓవరల్లో 3 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది.
కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి 10 ఓవరల్లో 3 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(37), ఆండర్సన్(7) క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ ఫించ్(5), ఆదిత్య తారే(7) అవుటయ్యారు. అంబటి రాయుడు డకౌటయ్యాడు. కోల్ కతా బౌలర్లలో మోర్కల్ 2 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఒక వికెట్ తీశాడు.