జపాన్ చేతిలోనూ భారత్ ఓటమి | Japan's hand defeat in the india | Sakshi
Sakshi News home page

జపాన్ చేతిలోనూ భారత్ ఓటమి

Jun 5 2016 12:38 AM | Updated on Sep 4 2017 1:40 AM

నాలుగు దేశాల టోర్నమెంట్‌లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది.

నాలుగు దేశాల హాకీ టోర్నీలో చివరిస్థానం

డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్‌లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో 1-2 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున వందన కటారియా (37వ ని.) ఏకైక గోల్ చేయగా... మొటామి కవామురా, మినామి షిమిజు చెరో గోల్ చేసి జపాన్‌కు విజయాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement