చివరి వన్డే: రోహిత్‌, రహానే@ 50 | IND vs AUS, 5th ODI updates: Rohit Sharma, Rahane notches  fifty | Sakshi
Sakshi News home page

చివరి వన్డే: రోహిత్‌, రహానే@ 50

Oct 1 2017 7:09 PM | Updated on Oct 1 2017 7:15 PM

IND vs AUS, 5th ODI updates: Rohit Sharma, Rahane notches  fifty

సాక్షి, నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు ఆర్ధసెంచరీలతో దుమ్ములేపారు. తొలుత రోహిత్‌ 52 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో కెరీర్‌లో 35వ సెంచరీ సాధించాడు. మరికొద్ది సేపటికి రహానే 64 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.ఈ సిరీస్‌లో రహానేకు వరుసగా నాలుగో అర్ధసెంచరీ కాగా రోహిత్‌ మూడో అర్ధసెంచరీ. వీరిద్దరూ ఆచితూచి ఆడుతుండటంతో భారత్‌ 20 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 111 పరుగులు చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement