బాలచంద్రకు రజతం | Balachandra won silver | Sakshi
Sakshi News home page

బాలచంద్రకు రజతం

Nov 9 2014 12:42 AM | Updated on Sep 2 2017 4:06 PM

బాలచంద్రకు రజతం

బాలచంద్రకు రజతం

న్యూఢిల్లీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్ ర్యాపిడ్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు.

ఆసియా యూత్ ర్యాపిడ్ చెస్


 న్యూఢిల్లీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్ ర్యాపిడ్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకే రోజులో ముగిసిన ర్యాపిడ్ ఈవెంట్‌లో భారత్‌కు అందుబాటులో ఉన్న 18 పతకాల్లో 13 పతకాలు రావడం విశేషం. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలు ఉన్నాయి. అండర్-18 ఓపెన్ విభాగంలో హైదరాబాద్ చెస్ ప్లేయర్ ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement