‘రాఫెల్‌’ కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి | Hanumantha rao commented over bjp | Sakshi
Sakshi News home page

‘రాఫెల్‌’ కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి

Jul 28 2018 1:45 AM | Updated on Sep 22 2018 8:25 PM

Hanumantha rao commented over bjp - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాఫెల్‌ యుద్ధ విమానా ల కొనుగోళ్లలో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. బీజేపీ కుంభకోణాల ప్రభుత్వమని, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కేసీఆర్‌ సంగతి చూస్తామని హెచ్చరించారు.

శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడూతూ, బోఫోర్స్‌ కుంభకోణాన్ని బీజేపీ గోరంతది కొం డతగా చూపి రాజీవ్‌గాంధీని పార్లమెంట్‌లో అవమానించారని, ఆయన చనిపోయిన తర్వాత ఆ కుంభకోణంపై కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీకి రాఫెల్‌ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఏలా ఇస్తారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement