కాన్పూర్: ‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద కుదుపు. మేలుకుని చూసేసరికి బోగీలు పక్కకు పడిపోయివున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. నేను 5వ నంబర్ బోగీలో ఉన్నాను. నాతో పాటు వచ్చిన నలుగురైదుగురు కనిపించకుండా పోయారు. వారంతా ఏమయ్యారోనని ఆందోళనగా ఉంది. మహాకాళి దయతోనే నేను బతికి బయటపడ్డాన’ని పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడొకరు తెలిపారు.
‘మేము లక్నోలో దిగ్సాలివుంది. హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చి, పక్కకు పడిపోయాం. మాతో పాటు వచ్చిన ఐదుగురు జాడ తెలియడం లేద’ని ఓ యువతి వాపోయింది. కాన్పూర్ సమీపంలో పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 63 మంది మృతి చెందారు. 150 మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాన్పూర్ లోని ఆస్పత్రులకు తరలించారు. నిలిచిపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైలులో మలాసా రైల్వే స్టేషన్ కు తరలించారు.
వారంతా ఏమయ్యారో?
Published Sun, Nov 20 2016 10:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement