కేరళ బాధితుల్ని రాష్ట్రం ఆదుకోవాలి | Sand Statue In Orissa | Sakshi
Sakshi News home page

కేరళ బాధితుల్ని రాష్ట్రం ఆదుకోవాలి

Aug 21 2018 1:38 PM | Updated on Aug 28 2018 8:41 PM

Sand Statue  In Orissa - Sakshi

భువనేశ్వర్‌/పూరీ :  వరద ఉప్పెనతో చితికి పోయిన కేరళ ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రజలు వెన్ను తట్టి ఆదుకోవాలి. విపత్తు తాండవం చవి చూసిన రాష్ట్ర ప్రజల పూర్వ అనుభవాల దృష్ట్యా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హృదయం మానవతా దృక్పథంతో స్పందించాలని యువ సైకత శిల్పి మానస కుమార్‌ సాహు సైకత కళాత్మకంగా పిలుపునిచ్చారు. కేరళలో వరద తాండవం విషాద దృశ్యం ప్రతిబింబించే రీతిలో ఆయన ఆవిష్కరించిన సైకత శిల్పం పూరీ గోల్డెన్‌ బీచ్‌ తీరంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 
                   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement