'ఎంపీల జీతాలు 100 శాతం పెంచాలి' | parliament committee demands to 100 percent hike in MP salaries | Sakshi
Sakshi News home page

'ఎంపీల జీతాలు 100 శాతం పెంచాలి'

Jul 2 2015 6:52 PM | Updated on Sep 3 2017 4:45 AM

ఎంపీల జీతభత్యాలు 100 శాతం పెంచాలని పార్లమెంట్ కమిటీ కోరింది.

న్యూఢిల్లీ: ఎంపీల జీతభత్యాలు 100 శాతం పెంచాలని పార్లమెంట్ కమిటీ కోరింది. పార్లమెంట్ మాజీ సభ్యుల పెన్షన్ను రూ. 20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని కమిటీ గురువారం సిఫార్సు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే రోజుల్లో డీఏను రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలని పార్లమెంట్ కమిటీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement