బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది ఓ పాకిస్తాన్ దేశీయుడిని అదుపులోకి తీసుకుంది.
సదరు వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకొని అధికారులు విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని సియాల్కొటె సెక్టార్కు చెందిన అబ్దుల్ ఖయూమ్గా గుర్తించారు. ఈ ఘటన వెనుక ఏదైనా ఉగ్రకోణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
