ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు | Girijans killed by maoists in odisha | Sakshi
Sakshi News home page

ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు

Oct 15 2015 9:39 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు.

ఒడిశా: ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. బుధవారం అర్ధరాత్రి కన్నగూడలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. సదరు గిరిజన యువకులు పోలీసులకు మావోయిస్టుల సమాచారం అందజేస్తున్నట్లుగా భావించారు. ఆ క్రమంలో వారని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నించారు. తమకు ఏమీ తెలియదని వారు మావోయిస్టులకు చెప్పారు. కానీ మావోయిస్టులు గత అర్థరాత్రి వారిద్దరిని నరికి చంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement