ఢిల్లీలో అగ్ని ప్రమాదం, ఐదుగురి మృతి | Fire Accident in Jhilmil Industrial Area, 5 Dead | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో అగ్ని ప్రమాదం, ఐదుగురి మృతి

Jul 13 2019 2:47 PM | Updated on Jul 13 2019 2:53 PM

Fire Accident in Jhilmil Industrial Area, 5 Dead - Sakshi

సాక్షి, ఢిల్లీ : జిల్‌మిల్‌ పారిశ్రామికవాడలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. నాలుగు అంతస్థులలో ఉన్న ఈ ఫ్యాక్టరీలోని మంటలార్పడానికి దాదాపు 26 ఫైరింజన్లతో  అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్‌, రబ్బరు సానిటరీ వస్తువులను తయారు చేసే ఈ కంపెనీలో మంటలకు గల కారణాలు ఇంకా గుర్తించలేదు.  జిల్‌మిల్‌ పారిశ్రామిక ప్రాంతమైనా చుట్టుపక్కల నివాస భవనాలు చాలా ఉన్నాయి.  వీధులు చాలా ఇరుకుగా, సరైన ప్రణాళిక లేకుండా నిర్మించారని స్థాని‍కులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement