కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ | chandra babu and ashok gajapathiraju meet in new delhi | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ

Sep 23 2015 5:05 PM | Updated on Aug 20 2018 5:08 PM

కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ - Sakshi

కేంద్ర మంత్రితో ఏపీ సీఎం భేటీ

కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

ఢిల్లీ : కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో ఏపీ సీఎం చర్చించారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. సింగపూర్ పర్యటన ముగించుకుని చంద్రబాబు మంగళవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్న విషయం విదితమే. నేడు కేంద్ర మంత్రులు, ఇతర అధికారులు, నేతలతో ఏపీ సీఎం సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement