నారాయణపూర్లో మావోయిస్టులు రెచ్చిపోయారు.
ఛత్తీస్గఢ్: నారాయణపూర్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. అబూజ్మడ్-నారాయణపూర్ రహదారి నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.