సచిన్, బాలీవుడ్ తారల కబడ్డీ కోలాహలం | Sachin, Bachchan family attend Pro Kabaddi League match | Sakshi
Sakshi News home page

సచిన్, బాలీవుడ్ తారల కబడ్డీ కోలాహలం

Jul 27 2014 8:19 PM | Updated on Apr 3 2019 6:23 PM

సచిన్, బాలీవుడ్ తారల కబడ్డీ కోలాహలం - Sakshi

సచిన్, బాలీవుడ్ తారల కబడ్డీ కోలాహలం

ముంబైలో శనివారం ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం సందర్భంగా వీరిందరూ ఒక చోట చేరారు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు..  బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ జంట.. అందాల తార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు.. వీరితో పాటు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ..  ఇలా హేమాహేమీలంతా ఓ చోట కలిస్తే కనులపండుగే. ఈ అరుదైన సన్నివేశానికి  కబడ్డీ లీగ్ వేదికైంది.

ముంబైలో శనివారం ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం సందర్భంగా వీరిందరూ ఒక చోట చేరారు. అందరూ కలసి కబడ్డీ మ్యాచ్ను వీక్షించారు. బచ్చన్ ఫ్యామిటీ మొత్తం తరలివచ్చింది.  జైపూర్ ఫ్రాంచైజీ యజమాని అయిన అభిషేక్.. సచిన్ను ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో జైపూర్ పాంథర్స్... ముంబై జట్టు చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement