కె.బాలచందర్‌ తనయుడు కైలాసం కన్నుమూత | Sakshi
Sakshi News home page

కె.బాలచందర్‌ తనయుడు కైలాసం కన్నుమూత

Published Fri, Aug 15 2014 9:47 PM

Director K.Balachander son Kailasam passes away

చెన్నై: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతైన కె. బాలచందర్ (కైలాసం బాలచందర్) తనయుడు కైలాసం శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.   చికిత్స పొందుతూ నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కైలాసం అనారోగ్యంతో బాధపడుతున్నటు సినీవర్గాలు తెలిపాయి.

 

Advertisement
Advertisement