బ్రిటన్ పార్లమెంటుపై ఉగ్రదాడి చేసింది తమ మద్ధతు దారుడేనని ఐసిస్ చెప్పుకొచ్చింది. మా సంస్థకు చెందిన వ్యక్తే దాడిలో పాల్గొన్నాడని ఐసిస్ తెలిపింది.
లండన్ దాడి మా పనే: ఐసిస్
Mar 23 2017 6:39 PM | Updated on Sep 5 2017 6:54 AM
	లండన్: బ్రిటన్ పార్లమెంటుపై  ఉగ్రదాడి చేసింది తమ మద్ధతు దారుడేనని ఐసిస్ చెప్పుకొచ్చింది. మా సంస్థకు చెందిన వ్యక్తే దాడిలో పాల్గొన్నాడని ఐసిస్ తెలిపింది. ఓ ముష్కరుడు దాడి చేసిన ఘటనలో బుధవారం నలుగురు చనిపోయిన సంగతి తెల్సిందే.
	 
					
					
					
					
						
					          			
						
				
	ఐసిస్ తన ఉగ్ర గ్రూపు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రదాడిలో పాల్గొన్నది ఐసిస్ సైనికుడని, మా గ్రూపు వ్యక్తి ఇలా చెయ్యడం మాకు సంతోషాన్ని ఇచ్చిందని  ఐసిస్ మీడియాకు వెల్లడించింది.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
