ఆంథోనీ నగోర్నీ.. అందాల పోటీలలో పాల్గొని విజేతగా కూడా నిలిచింది. కానీ కాసేపటి తర్వాత జడ్జీలు ఆమెకు ఇచ్చిన టైటిల్ను వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకంటే.. ఈ పోటీలలో పాల్గొనడం కోసమే అంతకుముందు వరకు అబ్బాయి అయిన అతడు తన స్నేహితురాలి సాయంతో అమ్మాయిగా మారిపోయాడు!! ఆ విషయం జడ్జీలకు తెలిసిపోవడంతో టైటిల్ ఊడలాక్కున్నారు. సఖాలిన్ యూనివర్సిటీలో చదివే ఆంథోనీ.. ఆన్లైన్ పోటీ ద్వారా ఈ అందాల పోటీలోకి అడుగుపెట్టాడు. స్థానికంగా ఉండే ఓ లోదుస్తుల స్టోర్స్ వాల్లు బికినీలో అందమైన ఫొటో తీయించుకుని పంపాలని అడిగారు. ఆంథోనీ స్నేహితురాలు ఈ విషయంలో అతడికి సాయం చేసింది. జుట్టు నీట్గా కట్ చేసి, మేకప్ వేసి అతడిని మంచి 'అందగత్తె'గా తయారుచేసి మరీ ఫొటోలు తీయించి పంపించింది.
మిస్ అవకాడో అనే పేరుతో అతడు ఆన్లైన్ అందాల పోటీలో పాల్గొన్నాడు. అయితే ఎలా తెలిసిందో గానీ, జడ్జీలకు ఈ విషయం తెలిసిపోయింది. దాంతో వాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని.. అతడిని పోటీ నుంచి బహిష్కరించడమే కాక అతడు విజేత కాదని కూడా ప్రకటించారు. ఆ అబ్బాయి చూడ్డానికి అచ్చం అమ్మాయిలాగే ఉన్నాడని, ఫొటోలు అప్లోడ్ చేయడం సులభం కావడంతో అతడు చేసేశాడని లోదుస్తుల స్టోర్స్ యజమానులు చెప్పారు. ఇప్పుడు అతడు విజేత కాకపోవడంతో మరో ముగ్గురు అమ్మాయిలకు బహుమతి మొత్తాన్ని పంచుతున్నారు. ఆంథోనీ అమ్మాయిగా తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. అతడికి టైటిల్ ఇవ్వలేదని తెలిసి.. చాలామంది అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.
జంబలకిడి పంబ.. వర్కవుట్ కాలేదు!
Published Mon, Apr 24 2017 8:15 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement