ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి.. 22 మంది మృతి | 22 killed in suicide attack in Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి.. 22 మంది మృతి

Oct 22 2016 1:44 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఇరాక్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందారు.

కిర్కుక్: ఇరాక్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందారు. కిర్కుక్‌లోని డిబిస్‌లో ఇరాన్ కంపెనీ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్‌లోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. మృతుల్లో 12 మంది ఇరాక్ ఇంజనీర్లు, నలుగురు ఇరాన్ సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఐసిస్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement