మోతీనగర్: పురిటి నొప్పులు రాలేదని 41 వారాలు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్న ఓ గర్భిణి ఎట్టకేలకు శనివారం సాధారణ ప్రసవంలోనే 5.7 కిలోల బరువున్న మగ శిశువు జన్మనిచ్చింది. పద్మప్రియ ఆసుపత్రిలో శనివారం ఈ అరుదైన ఘటన జరిగిం ది. ఆసుపత్రి గైనకాలజిస్ట్ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్కు చెందిన రేష్మాబేగం ప్రసవ సమయం అయినప్పటికీ నొప్పులు రావడం లేదని 41 వారాల పాటు ఇంట్లోనే ఉండిపోయింది.
సాధారణంగా గర్భిణిలకు 37 నుంచి 39 వారాల మధ్య ప్రసవం అవుతుంది. 41 వారాలైనా పురిటి నొప్పులు రాకపోవడంతో రేష్మాబేగం శని వారం పద్మప్రియ హాస్పిటల్లో చేరింది. వైద్యురాలు పద్మావతి ఆమెకు పరీక్షలు నిర్వహించగా రేష్మా కడుపులో 5.7 కిలోల బరు వు ఉన్న బిడ్డ ఉన్నట్లు తెలిసింది. వెంటనే డెలవరీ కోసం ఏర్పాట్లు చేసి వైద్యురాలు సాధారణ ప్రసవం జరిగేలా చర్యలు తీసుకున్నారు. రేష్మాకు 5.7 కిలోల బరువు ఉన్న బాబు పుట్టాడు. దీంతో కుటుంబసభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
బాల భీముడు!
Published Sun, Jan 24 2016 10:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement