నేటి నుంచి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- నేటి నుంచి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- నేడు కృష్ణా జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన కాపునాడు నేతలు
- నేడు ఏడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు
- నేడు టెన్నిస్ జట్టును ప్రకటించనున్న ఏఐటీఏ
- నేడు రెండో రోజు కర్ణాటకలో తెలంగాణ ప్రతినిధుల బృందం పర్యటన. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్న ప్రత్యేక బృందం
- నేడు తెలంగాణ ఎడ్ సెట్-2016 ఫలితాలు విడుదల
- నేడు కేయూ డిగ్రీ వార్షిక పరీక్ష ఫలితాలు
- హరారే లో నేడు జింబాబ్వేతో భారత్ తొలి వన్డే. ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- హాకీ చాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ తో తలపడనున్న బ్రిటన్. రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం