పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య | tenth student suicide in secundrabad | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Oct 25 2015 7:19 PM | Updated on Nov 6 2018 7:56 PM

సికింద్రాబాద్లో పదో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్: పదో విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన సికింద్రాబాద్లోని తుకారాంగేటు సాయినగర్‌లో చోటు చేసుకుంది. భాష్యం పబ్లిక్ స్కూల్‌లో రాజేష్(15) పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు రాజేష్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement