పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య | tenth student suicide in secundrabad | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Oct 25 2015 7:19 PM | Updated on Nov 6 2018 7:56 PM

సికింద్రాబాద్లో పదో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్: పదో విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన సికింద్రాబాద్లోని తుకారాంగేటు సాయినగర్‌లో చోటు చేసుకుంది. భాష్యం పబ్లిక్ స్కూల్‌లో రాజేష్(15) పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు రాజేష్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement