ఏప్రిల్‌ 2 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు | Summative assessment tests from April 2 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 2 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు

Jan 6 2018 2:12 AM | Updated on Jan 6 2018 2:12 AM

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు ఆయా పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి రిపోర్టు కార్డులను ఏప్రిల్‌ 12 కల్లా అందించేలా అన్ని పాఠశాలలకు సూచించాలని డీఈవోలను కోరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement