ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం | RGI Airport Custom Officials seized 1.705 Kg gold from two passengers | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం

Jun 17 2014 9:49 AM | Updated on Aug 25 2018 5:33 PM

ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం - Sakshi

ప్రయాణికుల నుంచి 1.6 కేజీల బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు మంగళవారం 1.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ప్రయాణికుల నుంచి  కస్టమ్స్ అధికారులు మంగళవారం 1.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్న క్రమంలో... సదరు ప్రయాణికుల లగేజీలో ఆ బంగారాన్ని కనుగొన్నారు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement