సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో శాసన సభ జరుగుతున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటు తోందని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలు సజా వుగా సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయన్నారు.
రికార్డు స్థాయిలో గురువారం పన్నెండున్నర గంటలకుపైగా చర్చ జరిగిందని, పద్దులపై మునుపెన్నడూ లేని విధంగా చర్చలు సాగుతున్నాయని చెప్పారు. ‘గత ప్రభుత్వాలు అనుసరించిన గిలిటిన్ విధానానికి స్వస్తి చెప్పాం. పద్దులపై సభ్యులం దరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరిచే వాతావరణముంది. అందరూ సందర్భో చితంగా వ్యవహరిస్తున్నారు.. పరస్పరం క్షమాపణలు సైతం చెప్పుకుంటూ హుం దాగా వ్యవహరిస్తున్నారు’ అన్నారు. సభలో జరిగిన కీలకమైన చర్చల కంటే లాబీల్లో జరిగే చిట్చాట్ ముచ్చట్లకే మీడియా ప్రాధాన్యమిస్తోందని మంత్రి అన్నారు.
ఏపీలో కట్ కట్.. ఇక్కడ రికార్డు: హరీశ్
Published Sat, Mar 25 2017 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement