తాజ్ కృష్ణాలో బంగారు, వజ్రం మాయం | gold, diamond theft in Taj Krishna | Sakshi
Sakshi News home page

తాజ్ కృష్ణాలో బంగారు, వజ్రం మాయం

Jun 3 2014 8:21 PM | Updated on Sep 2 2017 8:16 AM

తాజ్ కృష్ణా గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఐదు తులాల బంగారు నగలు, ఓ వజ్రం మాయమయ్యాయి.

హైదరాబాద్: నగరంలో ఘరానా దొంగతనం జరిగింది. తాజ్ కృష్ణా గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఐదు తులాల బంగారు నగలు, ఓ వజ్రం మాయమయ్యాయి. వీటి విలువ దాదాపు 20 లక్షల రూపాయిలు ఉంటుందని అంచనా. నగలు మాయమైన విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement