సాహసం మా పథం

సాహసం  మా పథం


నాంపల్లిలోని సరోజినీనాయుడు వనితా మహా విద్యాలయలో మంగళవారం వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ సాహస కృత్యాలు, విన్యాసాలు ప్రదర్శించారు. నృత్యాలతో అలరించారు. చేతులపై మోటార్ సైకిళ్లు నడిపించుకొని అబ్బురపరిచారు. కరాటే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top