వాహన తనిఖీల్లో రూ. 4 లక్షలు స్వాధీనం | 4 lakhs seized | Sakshi
Sakshi News home page

వాహన తనిఖీల్లో రూ. 4 లక్షలు స్వాధీనం

Jan 31 2016 7:28 AM | Updated on Aug 14 2018 5:56 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ రోజు చర్లపల్లి సెంట్రల్ జైల్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. 4 లక్షలను గుర్తించారు.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ రోజు చర్లపల్లి సెంట్రల్ జైల్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. 4 లక్షలను గుర్తించారు.

సరైన పత్రాలు చూయించకపోవడంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement