వాహన తనిఖీల్లో రూ. 4 లక్షలు స్వాధీనం | 4 lakhs seized | Sakshi
Sakshi News home page

వాహన తనిఖీల్లో రూ. 4 లక్షలు స్వాధీనం

Jan 31 2016 7:28 AM | Updated on Aug 14 2018 5:56 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ రోజు చర్లపల్లి సెంట్రల్ జైల్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. 4 లక్షలను గుర్తించారు.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ రోజు చర్లపల్లి సెంట్రల్ జైల్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. 4 లక్షలను గుర్తించారు.

సరైన పత్రాలు చూయించకపోవడంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement