తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బంగారం దోచుకెళ్లారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బంగారం దోచుకెళ్లారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయప్రకాశ్ నగర్ కాలనీలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నివాసం ఉంటున్నాడు. శనివారం రోజు వీరుఇంట్లో లేని సమయంలో ఇంట్లో దొంగలు పడి.. ఇంట్లో ఉన్న బంగారం దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోచుకెళ్లిన బంగారం మూడు తులాలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.