మాలి రాజధానిలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు డాడి జరిపి 170 మందిని బందీలుగా తీసుకున్న ఘటనలో భారతీయులు క్షేమంగా బయటపడ్డారు.
మాలి రాజధానిలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు డాడి జరిపి 170 మందిని బందీలుగా తీసుకున్న ఘటనలో భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. దాడి సమయంలో హోటల్లో ఉన్నటువంటి సుమారు 20 మంది భారతీయులు.. భద్రతా బలగాలు, మాలి సైన్యంతో పాటు ఫ్రెంచ్ సైనికులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో క్షేమంగా బయటపడినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. హోటల్ లోపల భారీ ఎత్తున ఫైరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా 124 మంది టూరిస్టులతో పాటు 13 మంది హోటల్ సిబ్బంది ఉగ్రవాదుల అదుపులోనే ఉన్నారు.