పసికందు మృతదేహం కలకలం | child dead body found in school in visakhapatnam | Sakshi
Sakshi News home page

పసికందు మృతదేహం కలకలం

Feb 10 2016 10:07 AM | Updated on May 3 2018 3:17 PM

పసికందు మృత దేహం పాఠశాల ఆవరణలో కలకలం రేపింది.

పసికందు మృత దేహం పాఠశాల ఆవరణలో కలకలం రేపింది. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో బుధవారం వెలుగుచూసింది. స్థానిక సేయింట్ ఆన్స్ పాఠశాల సమీపంలో పసికందు మృతదేహం పడిఉంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement