కొత్త పుస్తకాలు
కొండా... కోనల్లో... (ఆదివాసీ కథలు)
రచన: డా.దిలావర్
పేజీలు: 160; వెల: 100
ప్రతులకు: ప్రధాన పుస్తక దుకాణాలతోపాటుగా, ఎండి.అక్బర్, సిల్ క్యాంపస్, గాంధీనగర్, పాల్వంచ,
ఖమ్మం జిల్లా-507154;
ఫోన్: 9866923294
శ్రీయేసు సంపూర్ణ బోధామృతం (పద్యకావ్యం)
రచన: డా.కెయండి. హెన్రీ
పేజీలు: 552; వెల: 350
ప్రచురణ: ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల, హైదరాబాద్
ప్రతులకు: కె.బి.సుదక్షిణాదేవి, మదనపల్లె, చిత్తూరు జిల్లా-517325;
ఫోన్: 9177277213
భూమి యింకా గుండ్రంగానే వుంది (కథలు)
రచన: నల్ల భూమయ్య
పేజీలు: 134; వెల: 60
ప్రతులకు: కె.విజయ, 2-5-426, అదాలత్ వెనుక, సుబేదారి, హన్మకొండ-506001; ఫోన్: 9866252260
1.అన్వేషణ (కథలు)
రచన: రేగులపాటి కిషన్రావు
పేజీలు: 124; వెల: 120
2.పరిమళించిన మానవత్వం (కథలు)
రచన: రేగులపాటి కిషన్రావు, రేగులపాటి విజయలక్ష్మి
పేజీలు: 104; వెల: 120
ప్రతులకు: కవితా నిలయం, 10-1-436, సంతోష్ నగర్, రామ్నగర్, కరీంనగర్-505001; ఫోన్: 7396036922
ధర్మం అంటే ఏమిటి?
రచన: ఆర్వీఆర్ ప్రసాద్
పేజీలు: 274; వెల: 200
ప్రతులకు: రచయిత, డోర్ నం: 50-53-7, సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్, విశాఖపట్నం-530013; ఫోన్: 9885109282
రమ్య కవితలు
రచన: కె.వి.రమణ (రమ్య)
పేజీలు: 64; వెల: 60
ప్రతులకు: టి.కె.విశాలాక్షీదేవి, శ్రీకృష్ణా పబ్లికేషన్స్, కేరాఫ్ కె.విజయప్రసాదు, 87-395, కమలానగర్, బి.క్యాంప్, కర్నూలు-518002. ఫోన్: 9502629095
జీవించు-నేర్చుకో-అందించు
(రెండవ సంపుటం)
రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి
పేజీలు: 240; వెల: 300
ప్రతులకు: రచయిత, 4-45/2, తిలక్ భవన్, నాలుగవ వీధి, బాబానగర్, దివ్యానగర్ రోడ్, నారపల్లి గ్రా., ఘట్కేసర్ మం., రంగారెడ్డి-88. ఫోన్: 9000184107
మరిన్ని వార్తలు