
యాదవ మహాసభ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాములు
అఖిల భారత యాదవ మహాసభ రైతు విబాగం జిల్లా అద్యక్షుడిగా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మారబోయిన రాములు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మహాసభ జిల్లా అద్యక్షుడు గిరబోయిన రాజయ్య తెలిపారు.
Jul 29 2016 12:26 AM | Updated on Sep 4 2017 6:46 AM
యాదవ మహాసభ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాములు
అఖిల భారత యాదవ మహాసభ రైతు విబాగం జిల్లా అద్యక్షుడిగా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మారబోయిన రాములు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మహాసభ జిల్లా అద్యక్షుడు గిరబోయిన రాజయ్య తెలిపారు.