ఎస్సార్‌లో ఉమెన్స్‌ టెక్నాలజీ పార్కు ప్రారంభం | womens technology park launched | Sakshi
Sakshi News home page

ఎస్సార్‌లో ఉమెన్స్‌ టెక్నాలజీ పార్కు ప్రారంభం

Sep 18 2016 2:10 AM | Updated on Aug 9 2018 4:51 PM

ఎస్సార్‌లో ఉమెన్స్‌ టెక్నాలజీ పార్కు ప్రారంభం - Sakshi

ఎస్సార్‌లో ఉమెన్స్‌ టెక్నాలజీ పార్కు ప్రారంభం

ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో నూతన మార్పులు వస్తున్నాయని.. వీటిని విద్యార్థినులు అందిపుచ్చుకోవాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత సూచించారు. వరంగల్‌ శివారు అన్నాసాగరంలోని ఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డీఎస్‌టీ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్‌ టెక్నాలజీ పార్క్‌ను శనివారం ఆమె ప్రారంభించారు.

హసన్‌పర్తి : ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో నూతన మార్పులు వస్తున్నాయని.. వీటిని విద్యార్థినులు అందిపుచ్చుకోవాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత సూచించారు. వరంగల్‌ శివారు అన్నాసాగరంలోని ఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డీఎస్‌టీ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్‌ టెక్నాలజీ పార్క్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఎమ్మెల్సీ, మండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి,  వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడారు. ఎస్సార్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వరదారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌, జెడ్పీ చైర్మన్‌ గద్దెల పద్మ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, కళాశాల సెక్రటరీ మధుకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మహేష్‌, డైరెక్టర్‌ గురురావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కోరబోయిన విజయ్‌, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు నాగమళ్ల ఝానీ, రాజునాయక్‌, సర్వోత్తంరెడ్డి, సర్పంచ్‌ రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement