బస్సు ఢీకొని మహిళ దుర్మరణం | woman died in a road accident in chittoor district | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

Aug 20 2016 4:21 PM | Updated on Aug 30 2018 4:07 PM

చిత్తూరు జిల్లా కాణిపాకం మండలం ఆగరంపల్లిలో ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఒక మహిళ చనిపోయింది.

కాణిపాకం : ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని ఒక మహిళ చనిపోయింది. చిత్తూరు జిల్లా కాణిపాకం మండలం ఆగరంపల్లిలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గంగాధరనెల్లూరు మండలం వేలుకూరుకు చెందిన సారలమ్మ(48) రోడ్డు పక్కన నిలుచుని ఉండగా ప్రమాదవశాత్తు చిత్తూరు-2 డిపోనకు చెందిన బస్సు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ఈ మేరకు ఎస్ఐ నరేశ్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement