అలిపిరి ఘటన కేసులో నేడు తుది తీర్పు | Today, the final judgment in the case Alipiri incident | Sakshi
Sakshi News home page

అలిపిరి ఘటన కేసులో నేడు తుది తీర్పు

Mar 8 2016 7:18 AM | Updated on Aug 14 2018 11:26 AM

సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్1న తిరుపతి అలిపిరి సమీపంలో జరిగినపేలుడు ఘటన కేసులో తిరుపతి అదనపు సీనియర్ సివిల్‌జడ్జి సదానందమూర్తి మంగళవారం తుది తీర్పు వెలువరించనున్నారు.

తిరుపతి లీగల్: సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్1న తిరుపతి అలిపిరి సమీపంలో జరిగినపేలుడు ఘటన కేసులో తిరుపతి అదనపు సీనియర్ సివిల్‌జడ్జి సదానందమూర్తి మంగళవారం తుది తీర్పు వెలువరించనున్నారు.

 

ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో  సాక్షులుగా ఉన్న చంద్రబాబు, మంత్రి బొజ్జల  సాక్ష్యమివ్వలేదు. దీంతో న్యాయమూర్తి వారి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement