వీధి వ్యాపారుల ఘర్షణ: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

వీధి వ్యాపారుల ఘర్షణ: ఒకరి మృతి

Published Sat, Dec 10 2016 10:33 AM

street fight kills one man in visaka district

విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ జిల్లా పెందుర్తిలో తాగిన మైకంలో ఇద్దరు వీధి వ్యాపారులు పరస్పరం దాడి చేసుకున్నారు. మజీద్ అనే వ్యాపారి దిలీప్ ధర్మదాస్‌ను కర్రతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు దిలీప్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన వాడైన నిందితుడు మజీద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement