ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి లో 60 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో | SR SP 60 thousand cusecs inplo | Sakshi
Sakshi News home page

ఎస్‌ ఆర్‌ ఎస్‌ పి లో 60 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో

Jul 28 2016 10:43 PM | Updated on Sep 4 2017 6:46 AM

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. గురువారం ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

బాల్కొండ: నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. గురువారం ప్రాజెక్ట్‌లోకి  స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్‌ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగుల కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1072 (32.96 టీఎంసీల) అడుల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు 28 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement