రేపటి నుంచి శిరోముండన కేసు విచారణ | siromundanam case investigation tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి శిరోముండన కేసు విచారణ

Sep 24 2016 9:52 PM | Updated on Sep 4 2017 2:48 PM

వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారం¿¶ మవుతుందని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు షెడ్యూల్‌ విడుదల చేసిందని రిపబ్లికన్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరో

బోట్‌క్లబ్‌ (కాకినాడ) : 
వెంకటాయపాలెం శిరోముండనం కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారం¿¶ మవుతుందని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు షెడ్యూల్‌ విడుదల చేసిందని రిపబ్లికన్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినాపురపు సూర్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో శిరోముండనం సంఘటన 1996 డిసెంబర్‌లో జరిగిందన్నారు. అప్పట్లో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన ముద్దాయిగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement