
వేంకటేశ్వరస్వామికి వెండి కిరీటం సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం జువ్వలపాలెం రోడ్డులో వేంచేసియున్న పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారికి దాతలు నామన రామారావు– సుధ దంపతులు రూ.2 లక్షల విలువగల మూడు కిలోల వెండి కిరీటం సమర్పించారు.
Jun 22 2017 11:50 PM | Updated on Sep 5 2017 2:14 PM
వేంకటేశ్వరస్వామికి వెండి కిరీటం సమర్పణ
భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం జువ్వలపాలెం రోడ్డులో వేంచేసియున్న పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారికి దాతలు నామన రామారావు– సుధ దంపతులు రూ.2 లక్షల విలువగల మూడు కిలోల వెండి కిరీటం సమర్పించారు.