రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు! | rains in telugu states within 48 hours | Sakshi
Sakshi News home page

రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

Jul 16 2016 9:48 AM | Updated on Sep 4 2017 5:01 AM

ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా ద. తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా ద. తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 48 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతవారణ కేంద్రం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement